private tourist bus

    తృటిలో తప్పిన ప్రమాదం : లోయలోకి దూసుకెళ్లిన బస్సు

    January 13, 2019 / 04:12 AM IST

    కర్నూలు: ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడ్డారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకి ప్రమాదం తప్పింది. చిన్నారుట్ల వద్ద అదుపుతప్పిన బస్సులో లోయలోకి దూసుకెళ్లింది. అయితే ఎలాంటి ఘోరం జరగలేదు. బస్సులో 50మంది ప్రయాణ�

10TV Telugu News