-
Home » privatisation
privatisation
Vizag Steel Plant Privatisation : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది
Banks Privatisation: మరో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటైజేషన్ దిశగా..
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్బి) ప్రైవేటీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో, ప్రభుత్వం సంవత్సరం కాలంలోనే రెండు PSBల ప్రైవేటీకరణను చేపట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.
Air India : టాటా గ్రూప్కి కొత్త చిక్కు.. ఎయిరిండియాలో సమ్మె సైరన్?
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్రం కీలక ప్రకటన
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.
Vijayasai Reddy : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వైసీపీ ఎంపీ కీలక నిర్ణయం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
No job reservation: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ అయ్యాక రిజర్వేషన్స్ మాటేంటి
ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం వాటా ఉన్న సంస్థలు దాదాపు ప్రైవేటీకరణకు రెడీ అయిపోతున్నాయి. ఒక వేళ అలానే జరిగితే
Bharat Bandh : రేపు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల ఉద్యమం మరింత ఉధృతం
రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
Privatisation of State Public Sector : ప్రైవేటీకరణ బాటలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ బాటలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్.. ఢిల్లీ.. బెంగళూరు.. ముంబై.. అమ్మకానికి విమానాశ్రయాలు..
అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప�