Home » privatisation
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్బి) ప్రైవేటీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో, ప్రభుత్వం సంవత్సరం కాలంలోనే రెండు PSBల ప్రైవేటీకరణను చేపట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం వాటా ఉన్న సంస్థలు దాదాపు ప్రైవేటీకరణకు రెడీ అయిపోతున్నాయి. ఒక వేళ అలానే జరిగితే
రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ బాటలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప�