Home » Priyank Kharge
మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దాని ఓట్ల శాతం 43 శాతం.
హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని �
దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు.
Karnataka Elections 2023: తాజాగా కళబురిగి జిల్లాలో భాగంగా బంజారా ప్రజలను కలిసిన ప్రియాంక్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీపై పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. అనంతరం మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రియాంక్ ఖర్గే ఆదివ�
ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వ
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మగవాళ్లైతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆడవాళ్లైతే అధికారులతో గడపాల్సి వస్తోందని ఆరోపించారు.