-
Home » pro-Pakistan
pro-Pakistan
నిజామాబాద్ లో టెన్షన్ : గాంధీ విగ్రహానికి మసి పూసి..పాక్ నినాదాలు
August 26, 2019 / 07:10 AM IST
భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�