Home » problems
మనిషికి నిద్ర చాలా అవసరం. అయితే పడుకునేటపుడు సరైన దిశలో పడుకోవాలట. లేదంటే అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయట. అసలు ఏ దిశలో పడుకోవాలి?
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు.
దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కార్కు అప్పుల తిప్పలు
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఇవాళ ఆఖరు తేదీ అని ఐటీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలులో భారీ సంఖ్యలో ఫైల్ చేశారు. శనివారం నాటికి 5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయని తెలిపింది. వీటిలో నిన్న ఒక్క
తెలుగు సినిమా సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని రావటానికి చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పేర్ని నాని.
సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.
చిన్నారుల్లో ఊబకాయ సమస్యకుగల కారణాల విషయానికి వస్తే ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవటం, హై కాలరీస్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవటం, శారీరక శ్రమ సరిగా లేకపోవటం, జంక్ ఫుడ్ తీసుకోవటం,
కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
Anantha Padmanabhaswamy : రిచెస్ట్ గాడ్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే… అనంత పద్మనాభస్వామికి ఆర్థిక కష్టాలు వచ్చి పడ్డాయి. కేరళ సర్కార్కు బిల్లు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు అనంత శయనుడు. అసలు.. పద్మనాభ స్వామికి వచ్చిన బడ్జెట్ కష్టాలేం�