programme

    Teeka Utsav : వ్యాక్సిన్లు లేకుండా..టీకా ఉత్సవ్ ఎలా..మోడీకి లేఖాస్త్రాలు

    April 11, 2021 / 06:28 AM IST

    దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్‌ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

    PM-Kisan scheme : రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు జమ

    December 25, 2020 / 02:33 PM IST

    PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�

    దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్..వదిన సురేఖ మద్దతు

    September 12, 2020 / 11:07 AM IST

    Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలి�

    కరోనా నెగెటివ్ వస్తేనే అయోధ్యలోకి ఎంట్రీ.. ఆహ్వానం ఉన్నా రిపోర్ట్ కావల్సిందే!

    August 3, 2020 / 01:34 PM IST

    ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ్ మందిర్ నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించబడిన సాధువులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు వారి COVID-19 పరీక్షల రిపోర్ట్‌ను చూపిస్తేనే అయోధ్యలోకి ఎంట్రీ ఉంటుంది. నెగెటివ్ వస్తేనే ప్రవేశం ఇవ్వనున్నట్లు అ�

    తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక : శ్రీవారి దర్శనం రద్దు

    April 27, 2019 / 02:34 AM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని రద్దు చేశారు TTD అధికారులు. ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు దర్శనం ఉండదని టీటీడీ తెలిపింది. ఆలయంలో ఐదు రోజుల

10TV Telugu News