-
Home » Project
Project
Cooking Gas Supply : తెలంగాణలో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా
వంటింటి గ్యాస్ అవసరాలు తీర్చేలా తక్కువ ధరకే గ్యాస్ అందించేలా ప్రణాళికలు రూపొందించి తెలంగాణ సర్కార్ కార్యరూపంలోకి తీసుకువచ్చింది.
River linking: నదుల అనుసంధానం వేగవంతం.. కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం
దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భావిస్తుంది కేంద్రం.
Controversial School : విద్యార్ధులకు చేపలు ఇచ్చి వాటిని పెంచి చంపేమంటున్న స్కూల్..ఎందుకంటే..
స్కూల్ విద్యార్ధులకు టీచర్లు చేపలను ఇచ్చి వాటిని చక్కగా పెంచాక వాటిని చంపేయమని చెప్పారు.దీంతో పాపం అప్పటి వరకు చేపల్ని ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాటిని చంపేయమని చెప్పేసరికి పాపం ఆ విద్యార్ధులు బిక్కమొహాలు వేశారు. అయ్యో..బుజ్జి బుజ్జి చేపల్�
స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత
జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఈసీఈ విద్యార్థులు ఒ.నాగరమ్య, ఒ.సాయిలహరి, సుధీర్ (ఏఆర్కేఏ టీం) తమ ప్రాజెక్టుతో దూసుకుపోతున్నారు.
రెండు దేశాల మధ్య ఇనుప గోడ : ‘పింక్’ తూగుడు బల్లలకు డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు
US-Mexico border: Pink seesaws Design of the Year 2020 : పార్కులకు వెళితే..చిన్నారులు తూగుడు బల్లల ఆట ఆడటానికి రెడీ అయిపోతారు. ఇద్దరు చిన్నారులు చెరోవైపునా కూర్చునీ కిందకూ..పైకీ ఆడే ఆటంటే చిన్నారులు చాలా ఇష్టపడుతుంటారు. అటువంటి తూగుడు బల్లల ఆటకు రికార్డులు క్రియేట్ చేస్తున్�
సెంట్రల్ విస్టా పనులు షురూ..రూ. 11 వేల 794 కోట్లు ఖర్చు!
Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనుల�
స్మార్ట్ పోలీసులు : చిన్నారుల కిడ్నాప్ కేసులను చేధిస్తున్నారు
Hyderabad ‘Smart Policing’ : హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ అయ్యారు. ఏ కేసునైనా ఇట్టే ఛేదించేస్తున్నారు. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న భాగ్యనగర పోలీస్… నిందితులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ కు గురవుతున్న వారిని రక్షిస�
2022 నాటికి పోలవరం పూర్తి – సీఎం జగన్
Somasila 2nd Phase Works : 2022 ఖరీఫ్ కు నీరు వచ్చే విధంగా..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి..జాతికి అంకింతం చేస్తామన్నారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఎక్కడా ఉండదన్నారు. మూడు రాజధానులతో పాటు మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్ధే
Acharya Film : మళ్లీ మేకప్ వేసుకోనున్న చిరంజీవి
Konidela Pro Company : మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. తగిన జాగ్రత్
Pharma City అడ్డుకోవడానికి కుట్రలు – కేటీఆర్
Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ డీపీఆర్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే..ప�