Project

    ఖాళీ అవుతున్న మూసీ : రేడియల్ గేట్ డ్యామేజ్

    October 10, 2019 / 05:22 AM IST

    రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 6 వేల 730 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు రోజుల్లో నాలుగు టీఎంసీల నీ

    వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ : అక్టోబర్ 11న ఈ-ఆక్షన్

    September 22, 2019 / 01:04 AM IST

    వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్  23 నుంచి బిడ్‌లను స్వీకరించనుంది. బిడ్‌ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది.

    మళ్లీ కలకలం : పోలవరం దగ్గర భూమిలో పగుళ్లు

    April 28, 2019 / 05:47 AM IST

    పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి

    నో లీక్ : కాళేశ్వరం పనుల్లో గజ ఈతగాళ్లు

    April 21, 2019 / 02:21 PM IST

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్‌ నిర్మాణం వేగ�

    రూ.2వేల కోట్ల ప్రాజెక్టును అమ్మకానికి పెట్టిన ఎన్టీపీసీ

    April 12, 2019 / 11:06 AM IST

    శక్తిని నాశనం చేయలేం.. సృష్టించలేం. ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలమంతే. కానీ, ఒకసారి వినియోగించిన శక్తి వనరుని మళ్లీ వాడాలంటే.. ఇలా జరిగితే.. ఏ వేస్టేజ్ ఉండదు. మళ్లీ మళ్లీ అదే వనరుతో ఎన్ని ప్రయోజనాలైనా పొందొచ్చు. ఈ ఆలోచన ఎంత చౌకగా ఉన్నా.. కార్య

    తెలంగాణ జీవనాడి కాళేశ్వరం : త్వరలోనే గ్రీన్ సిగ్నల్

    March 4, 2019 / 03:53 AM IST

    కన్నేపల్లి  :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనుంది. మరి ఆ క�

    బాబూ పోలవరం శ్వేత పత్రం ఏది : ఉండవల్లి సవాల్ 

    January 2, 2019 / 09:48 AM IST

    పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.  గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో  చంద్రబాబు వరుసపెట్టి

10TV Telugu News