Home » Project
రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 6 వేల 730 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు రోజుల్లో నాలుగు టీఎంసీల నీ
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్లను స్వీకరించనుంది. బిడ్ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది.
పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్ నిర్మాణం వేగ�
శక్తిని నాశనం చేయలేం.. సృష్టించలేం. ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలమంతే. కానీ, ఒకసారి వినియోగించిన శక్తి వనరుని మళ్లీ వాడాలంటే.. ఇలా జరిగితే.. ఏ వేస్టేజ్ ఉండదు. మళ్లీ మళ్లీ అదే వనరుతో ఎన్ని ప్రయోజనాలైనా పొందొచ్చు. ఈ ఆలోచన ఎంత చౌకగా ఉన్నా.. కార్య
కన్నేపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనుంది. మరి ఆ క�
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు వరుసపెట్టి