Home » promoted
ssc board telangana : పదో తరగతి పరీక్షలు రాయాలంటే..ఏదైనా స్కూల్ లో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఫీజులు కట్టలేని వాళ్లు చదువు మానేయకుండా..పదో తరతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి (2020 – 21) ఇలాంటి వెసులుబాటు ఇవ్వ
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించారు సీఎం కేసీఆర్. భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఈ దశలో పరీక్షల సీజన్ నడుస్తోంది. కరోనా వైరస్ కార�
హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.