-
Home » Property
Property
ఆస్తి కోసం వదిన ఎంత పనిచేసింది.. పోలీసుల దెబ్బకు కథ మొత్తం చెప్పేసింది..
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం క్రూరంగా ఆలోచించిన వదిన.. తన మరిదిని ..
Australia : రూ. వేల కోట్లు కుమ్మరించినా ఆ ఇంటిని అమ్మమంటున్నారు.. కారణం
కష్టపడి కొన్న భూమిపై ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. అయితే కొందరు చాలా లాభపడతామనుకుంటే విక్రయించడానికి వెనుకాడరు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబం వేల కోట్లు చెల్లిస్తామన్నా ససేమిరా అంది. ప్రలోభానికి లొంగని ఆ కుటుంబంపై ప్రశంసలు జల్లు కురుస్తోం
Madhya Pradesh : ఆమె జీతం 30,000.. ఆస్తులు రూ.7 కోట్లు.. ఆ ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి చిట్టా చూస్తే షాకవుతారు
ఆమె జీతం అక్షరాల 30 వేల రూపాయలు. 10 సంవత్సరాల సర్వీసులో ఆమె కూడబెట్టింది 7 కోట్లపైనే. ఆమె అవినీతి చిట్టా చూసిన అవినీతి నిరోధక అధికారులు నోరెళ్లబెట్టారు.
Bombay HC: కట్నం తీసుకున్న తర్వాత ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా? బాంబే హైకోర్టు తాజా తీర్పు ఏంటంటే?
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
Income Tax Raids In Hyderabad : హైదరాబాద్లో ఐటీ దాడులు
ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
TS Crime : అన్నను హత్య చేయటానికి రూ.1 కోటి సుపారీ ఇచ్చిన వికారాబాద్ రవాణా అధికారి..
వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..
Arvind Kumar Goyal : నువ్వు దేవుడు సామీ.. పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తిని దానం చేసిన డాక్టర్
డబ్బు ఓ జబ్బుగా మారిన ఈ రోజుల్లో.. ఓ మహానుభావుడు పేదల కోసం తన యావదాస్తిని దానం చేసేశాడు. వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. నువ్వు దేవుడు సామీ.. అని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడ�
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వ�
MP Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ షాక్..రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ షాక్ ఇచ్చింది...పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ..