Home » Property
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం క్రూరంగా ఆలోచించిన వదిన.. తన మరిదిని ..
కష్టపడి కొన్న భూమిపై ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. అయితే కొందరు చాలా లాభపడతామనుకుంటే విక్రయించడానికి వెనుకాడరు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబం వేల కోట్లు చెల్లిస్తామన్నా ససేమిరా అంది. ప్రలోభానికి లొంగని ఆ కుటుంబంపై ప్రశంసలు జల్లు కురుస్తోం
ఆమె జీతం అక్షరాల 30 వేల రూపాయలు. 10 సంవత్సరాల సర్వీసులో ఆమె కూడబెట్టింది 7 కోట్లపైనే. ఆమె అవినీతి చిట్టా చూసిన అవినీతి నిరోధక అధికారులు నోరెళ్లబెట్టారు.
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..
డబ్బు ఓ జబ్బుగా మారిన ఈ రోజుల్లో.. ఓ మహానుభావుడు పేదల కోసం తన యావదాస్తిని దానం చేసేశాడు. వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. నువ్వు దేవుడు సామీ.. అని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడ�
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వ�
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ షాక్ ఇచ్చింది...పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ..