-
Home » property tax
property tax
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. జస్ట్ 10 శాతం కడితే చాలు..
Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్తో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఇవాళ్టితో ముగియనున్న స్పెషల్ ఆఫర్
ఆస్తి పన్ను చెల్లింపుదారులు మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త.. వన్టైం సెటిల్మెంట్.. 90శాతం రాయితీ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ప్రభుత్వం మళ్లీ వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) ను ...
Medchal : ఆస్తి పన్ను కట్టలేదని ఇంటి తలుపులు, టీవీ, సోఫాసెట్ తీసుకెళ్లారు
మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళతామని చె
Cinema Theaters : సినిమా ధియేటర్ల సమస్యలు పరిష్కరిస్తా- తలసాని
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
Property tax: పౌల్ట్రీ.. డైరీలకు ఆస్తి పన్ను మినహాయింపు
కొవిడ్ సంక్షోభంలో పెద్ద ఉపశమనం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ, డైరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ప్రకటించింది. పంచాయత్ రాజ్ సెక్రటరీ సందీప్...
టి.సర్కార్ దీపావళి కానుక, ఆస్తిపన్నుపై 50 శాతం రాయితీ..
Telangana Govt Diwali gift : తెలంగాణ సర్కార్ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. కరోనా కారణంగా..ఇప్పటికే అతలాకుతలమైన ప్రజల ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తీసుకున్న ని
ఎంతో ఆశపడ్డారు, వడ్డీ మాఫీ చేసినా వచ్చింది రూ.18 కోట్లే, ఆస్తిపన్ను వసూళ్లపై లాక్డౌన్ ప్రభావం
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావం మామూలుగా లేదు. ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. ఉపాధి లేక ఆదాయం లేక నలిగిపోతున్నారు. ముఖ్యంగా కూలీలు, నిరుపేదలపై తీవ్రమైన ప్రభావం పడింది. అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభుత్వ ఖజానాకు వచ�
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను ఎంత ఉన్నప్పటికీ మే 31