Home » Proposal
ఇండియా కూటమి నుంచి ప్రధాని రేసులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. వాస్తవానికి మమతా కూడా ప్రధాని అభ్యర్థేనని అప్పట్లో ప్రచారం జరిగింది
ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సంబంధించిన నివేదికను ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందం సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మ
కనీసం రూ.29,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. మద్యం తాగేందుకు ఇంతకుముందు ఉన్న 21 ఏళ్ల అర్హత వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణ�
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం చేకూరనుందని న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి పేర్కొన్నారు. ఎస్సీలో 103 జాతులు, ఉపకులాలు, ఎస్టీలో 56 ఉపకులాలు ఉన్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 69 శాతం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.
వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Railways Train Schools : స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో నిలిచిపోయిన రైళ్లు ఓ మూలకు పడి ఉన్న�
Modi’s proposal భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇ�