protect temples

    దేవాలయాల పరిరక్షణకు బీజేపీ రథయాత్ర !

    January 11, 2021 / 02:20 PM IST

    AP BJP rath yatra : ఏపీలో దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. రామతీర్థం నుంచి రథయాత్ర చేపట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులను యాత్రలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకులను సైత�

10TV Telugu News