Home » Protem Chairman Bhupal Reddy
దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.