-
Home » Protem Chairman Bhupal Reddy
Protem Chairman Bhupal Reddy
Surabhi Vanidevi : ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణ స్వీకారం
August 29, 2021 / 07:57 PM IST
దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.