Home » Provides
కరోనా బాధితుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా కూకట్పల్లిలోని యోగా విజ్ఞాన కేంద్రం మారింది. 26 ఏళ్ల క్రితం.. రిషి ప్రభాకర్ గురూజీ ఈ మాతా అన్నపూర్ణేశ్వరి యోగా కేంద్రాన్ని ప్రారంభించారు.
కరోనా భయంతో ఇంటి మనిషినే పరాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మహిళలు.. యువకుల ప్రాణాలు కాపాడారు. నీళ్లల్లో కొట్టుకుపోతున్న యువకులను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీరలను అందించి అమ్మగా మారి వారికి పునర్జన్మ ఇచ్చారు. తమిళనాడ�