Home » PSU
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చ�
Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ప్లాంట్ను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని.. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న�
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం,ప్ర�
భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 30న IPO (ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్ ను IRCTC లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వరకు IPO షేర్లపై సబ్ స్ర్కిప్షన్ ఓపెన్ అయి ఉంటుంద�