Home » psychosis
సాధారణంగా.. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధాన్యం చేస్తుంటారు.. ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ధ్యానంతో మనస్సును శాంతపరుచుకోవచ్చు అంటారు. నిజానికి ఇది సరైనదే.. కానీ, అన్నివేళలా ధాన్యం కూడా మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు..