Home » public toilets
నాగ్పూర్లో కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు ని
పూలకుండీలంటే రకరకాల మొక్కలు వేసుకుని వాటిని జాగ్రత్తగా సంరక్షించుకునేవి. ఇంట్లో పనికిరాని సామన్లను కూడా పూలకుండీలుగా వాడేసుకుంటుంటాం. కానీ ఆ పచ్చని మొక్కలతో కళకళలాడుతూ..ఆహ్లాదకరమైన పరిమళాలు వెదలజల్లే పూలకుండీలను టాయ్ లెట్స్ గా ఎవరైనా వా
ఓ ఎంటర్ప్రైజింగ్ బేకరీ మహిళల మూత్రం ఉపయోగించి బ్రెడ్ తయారుచేస్తుంది. ఇది చాలా విలువైన బ్రెడ్ అని పబ్లిక్ టాయిలెట్స్ నుంచి సేకరించి తయారీలో వాడుతున్నారు. లూయీస్ రాగెట్ అనే ఇకో-ఫెమినిస్ట్ మహిళల మూత్రంతో గోధుమలను పెంచి.. దాంతో గోల్డీలాక్స్ �
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్న�
ప్రధాన నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 2వేల 3వందల నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు వెలిశాయి. జాతిపిత, మహాత్మాగాంధీ (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు కంపెనీ పబ్లిక్ టాయిలెట్లకు సంబంధి�