Home » Public Transport
కంటి ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. వివిధ ప్రదేశాల్లో వస్తువులను తాకిన తరువాత పదేపదే చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి. దీని వల్ల కళ్లకు వైరస్ వచ్చేలా చేస్తుంది.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వేళ ఏ వాహనంలో జర్నీ చేస్తే వైరస్ ముప్పు అధికంగా ఉంటుందో.. యూఎస్ జాన్ హాప్ కిన్స్ వర్సిటీకి చెందిన బ్లూమ్ బర్గ్ పరిశోధకులు వెల్లడించారు.
తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 12 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.
hyderabad city bus: హైదరాబాద్లో వారం రోజుల కిందటే సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజధాని రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వారం రోజులుగా నగర వ్యాప్తంగా 25శాతం బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మరి ఆర్టీసీ ఆశించినట్టుగా సిటీ బస్సులకు �
ఏపీలో లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా అన్నీ మూతపడ్డాయి. విద్యా సంస్థలు, థియేటర్లు,
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొ
భారతదేశంలో మొత్తం కరోనా 166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రజలు బయట తిరగడం మానేస్తున్నారు. వీటితో పాటు జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తిరగొద్దని సూచనలు వస్తుండటంతో అక్�
పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బస్సుల్లో, రైళ్లలో ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మార్చి 1 నుంచి ప్రజా రవాణా సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఎక్కడా అంటారా? మనదేశంల
దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మెబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’..