Home » Pulwama Terror
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహ్మద్ కు చెందిన టాప్ టెర్రరిస్ట్ ను భారత బలగాలు మట్టుబెట్టాయి.