Home » punjab assembly elections
Navjot Singh Sidhu : పంజాబ్లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్ను కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది. ఆప్ ప్రభంజనంతో కాంగ్రెస్, అకాలీదళ్ చీపురుతో ఊడ్చేసింది.
ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భగవంత్ మాన్ను ఆప్ సీఎం అభ్యర్ధిగా నిర్ణయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యకలాపాల్లో...
ఫిబ్రవరి 20కు పంజాబ్ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. దీంతో ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.