Home » punjab farmer
రైల్వే ప్రాజెక్టు కోసం ఇంటిని కోల్పోవడానికి ఇష్టపడని ఒక రైతు.. ఇంటిని ప్రాజెక్టుకు దూరంగా జరుపుకుంటున్నాడు. కొత్త టెక్నాలజీ ద్వారా ఇంటిని 500 అడుగుల దూరం జరిపి, తన ఇంటిని సురక్షితంగా కాపాడుకుంటున్నాడు.
Delhi Farmers: రైతు ఆందోళనలో మేము సైతం అంటూ మహిళా రైతులు కాలు కదిపారు. సోమవారం సింఘూ బోర్డర్ వద్ద లీడ్ తీసుకుని ఆందోళనలో పాల్గొంటున్నారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా ఉదయం నాటికి బోర్డర్ వద్దకు చేరుకున్నారు. పంజాబ్ లోని అమృత్సర్, మొహాలీ, ఖన్నా ప్ర�
another farmer commits suicide in delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 46వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా సింఘు సరిహద్దుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్కు చెందిన 40 ఏళ్ల రైతు అమరీందర్ సింగ్ సింఘు సరిహద్దుల్లో విషం తాగాడు. సోనిపట్ ఫిమ్స్ ఆ�
Farmer Protesting Near Delhi Border Dies నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 22రోజూ కొనసాగుతున్నాయి. అయితే,ఢిల్లీ-హర్యాణా సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఇవాళ(డిసెంబర్-17,2020) మరొకరు ప్రాణాలు కోల్పోయారు.