Home » Punjab government
New Office Timings: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30కే తెరుచుకుంటాయి. మ.2 వరకే పని చేస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ మే 2నుంచి అమల్లోకి వస్తాయి.
ఢిల్లీలో జరిగిన కుట్రమాదిరిగా.. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని, దీనికి బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ అని పేరు పెట్టిందని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు.
ప్రధాని భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సీనియర్ న్యాయవాది మనిందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరుపుతామన్నారు సీజేఐ ఎన్వీ రమణ...
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఖలిస్తానీ ఉగ్రవాదులపై తాను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి..
వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.