Home » punjab govt
పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన చేపట్టనుంది.
Energy Drinks Ban : ఎనర్జీ డ్రింక్స్ నిషేధంపై ప్రభుత్వం చట్టపరమైన పరిశీలనను కోరుతోంది, ఎందుకంటే ఈ డ్రింక్స్ అమ్మకాలపై ఇప్పటివరకూ ఏ రాష్ట్రం నిషేధం విధించలేదు. నిషేధం అమల్లోకి వస్తే.. పంజాబ్ తొలి రాష్ట్రం అవుతుంది.
వేసవిలో విద్యుత్ వినియోగం నియంత్రించాలి. అందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులతో పాటు మంత్రులు, సీఎంతో సహా ఉదయం 7.30 నుంచే పనులు ప్రారంభించాలని ప్రకటించింది ఆప్ ప్రభుత్వం.
అమృతపాల్ సింగ్ అనుచరుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి అమృతపాల్ సింగ్కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురు అస్సాంలోని డిబ్రూఘర్లో పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, అందులో ఒకరిని పంజాబ్ రప్పించి �
మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సిం�
పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల పేర్లకు ఉండ కులాల పేర్లను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 56 ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల కులాల పేర్లను తొలగించింది.
జైళ్లలోనే భార్యలతో ఏకాంతంగా గడిపేందుకు ఖైదీలకు ప్రభుత్వం అనుమతి కల్పించింది పంజాబ్ ప్రభుత్వం. ఖైదీలు తమ భార్యలతో కలిసి ఏకాంతంగా గడపటానికి జైలులోనే ఓ ప్రత్యేక గదిని ఏర్పాలు చేసింది జైళ్ల శాఖ.
పంజాబ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటినుండి భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి తన�
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్కు భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది.