Home » punjab police
ఖలిస్తానీ సానుభూతి పరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడని, అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పంజాబ్తోపాటు పొరుగున ఉన్న హిమాచల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు.
రామతీర్థ చెక్ పాయింట్ వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తుండగా డ్రగ్స్ తీసుకెళ్తున్న టీనేజ్ కుర్రాడు, రేషమ్ సింగ్ పట్టుబడ్డాడు. వారి వద్ద హెరాయిన్, రూ.8.40 లక్షల నగదు దొరికింది. ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన రహస్య సమాచారం ఆధారంగా పోలీస�
పంజాబ్ టాస్క్ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్లోనూ కనిపి�
ఆమ్ ఆద్మీ పార్టీ మునిసిపల్ కౌన్సిలర్ పంజాబ్లోని మలేర్ కోట్లా జిల్లాలో దారుణ హత్యకు గురైయ్యారు. మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తిని చాలా దగ్గరిగా వచ్చి షూట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. " జిమ్ లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు బాగా దగ్గరిగా వచ్చి అ
మొహాలీలో గ్రెనేడ్ దాడి అనంతరం పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పంజాబ్ లోని అమృత్సర్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు
దేశంలో విధ్వంసానికి పాక్ కుట్ర..!
ఆన్ లైన్ లూడో ద్వారా పరిచయమైన యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేయాలని నిర్ణయించుకుంది ఓ వివాహిత. ఆ యువకుడి కోసం ఏకంగా...
భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ను పోలీసులు నిర్వీర్యం చేశారు.
తాలిబన్లతో కలిసి భారత్లో ఉగ్రదాడికి కుట్ర