Home » Punjab state
గురుదాస్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తనపై వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.
పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలోని ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు....
కడుపునొప్పితో బాధ పడుతున్న ఓ వ్యక్తి కడుపులో నుంచి వైద్యులు రాఖీలు, ఇయర్ఫోన్లు, స్క్రూలులాంటి 100 వస్తువులను వెలికితీసిన అరుదైన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని మోగా పట్టణంలో తాజాగా బయటపడింది....
పంజాబ్ రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నాయకుడు సూర్జిత్ సింగ్ను గురువారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నాయకుడు సింగ్ సమీపంలోని ప్రాంతంలోని కిరాణా దుకాణం వెలుపల కూర్చున్నప్పుడ
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత డ్రగ్స్ కేసులో కాంగగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు....
పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి తరచూ డ్రగ్స్, ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణ అవుతున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల మీదుగా రవాణ అవుతున్న డ్రగ్స్, ఆయుధాలను నియంత్రించడానికి సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్ప�
పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన హెరాయిన్ డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి....
భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఉత్తరాఖండ్లోని హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో 81 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను
భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అమృత్సర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరో పాక్ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు....
పంజాబ్ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో సాక్షాత్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనిని అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022వ సంవత్సరం వరకు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఓపీ సోన