Home » Purchases
దేశంలో రెండో సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ దుబాయ్లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఈ విషయంలో తన రికార్డును తనే బ్రేక్ చేశారు అంబానీ. ఇంతకుముందే ఒక విల్లా కొనుగోలు చేయగా, ఇప్పుడు దానికి రెట్టింపు ధరతో విల్లా కొన్నాడు.
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.
బాసర ట్రిపుల్ ఐటీ అవినీతిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారులు వెనక్కి తగ్గారు. ల్యాప్ టాప్ కొనుగోళ్ల టెండర్ రద్దు చేశారు. బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు వేసుకునే దుస్తులు, తాగే వాటర్, ఉపయోగించే ల్యాప్ టాప్ వరకు భారీ అవి