Puri temple deposits

    Yes Bank లో చిక్కుకున్న పూరీ జగన్నాథుడి రూ.547 కోట్ల డిపాజిట్లు

    March 6, 2020 / 06:15 PM IST

    ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం  ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువె�

10TV Telugu News