Home » PV Sindhu Visits Tirupati Temple
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం పీవీ సింధు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చ