Home » Pydithalli Ammavari Sirimanotsavam
సిరిమాను సంబరాన్ని బొత్స ఫ్యామిలీ వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంగణం కాకుండా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేశారు.
విజయనగరం సంస్దానానికి అప్పటి రాజు పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబగా చెబుతారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి..