Quad meet

    Modi: టోక్యోలో బైడెన్‌తో భేటీ కానున్న మోదీ

    May 19, 2022 / 07:59 PM IST

    జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

10TV Telugu News