Home » Quarry Collapses
మిజోరంలోని హంథియాల్ జిల్లా మౌదా గ్రామ పరిధిలోని క్వారీలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.