-
Home » Queen
Queen
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భారత్లో మూడుసార్లు పర్యటించారు.. ఏఏ ప్రాంతాల్లో తెలుసా..? గాంధీ స్మారక చిహ్నం వద్ద మాత్రం..
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణిస్తే.. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు ఏముంటాయి?
బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె 25 ఏళ్ళ వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. ఆమె మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్ర�
హ్యారీ గురించి విని కుటుంబమంతా బాధపడుతోంది: క్వీన్ ఎలిజబెత్
జాత్యాహంకార వేధింపులను ఎదుర్కొన్నట్టు మేఘన్ మార్కెల్ చేసిన వ్యాఖ్యలపై ఎలిజిబెత్ రాణి-2 స్పందించారు. రాజకుటుంబంలో ఉన్నప్పుడు తన మనవడు హ్యారీ, ఆయన భార్య గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘క్వీన్’కు ఏషియన్ అవార్డ్.. మొక్కలు నాటిన సంజయ్ దత్.. సూపర్స్టార్ సరికొత్త రికార్డ్..
Most Tweeted Hashtag 2020: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా.. ‘శివగామి’ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్.. ‘క్వీన్’.. ఈ సిరీస్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఏషియన్ అవార్డ్ కూడా లభించింది. సింగపూర్ ఏషియన�
బిడ్డకు జన్మనిస్తేనే అమ్మా..?: ఆసక్తిగా జయలలిత బయోపిక్ ట్రైలర్
అలనాటి అందాల తార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురట్చి తలైవి అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’. ఈ వెబ్ సిరీస్లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్గా ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూ
జయలలిత బయోపిక్: క్వీన్ టీజర్.. ‘అమ్మ’గా రమ్యకృష్ణ
అలనాటి అందాల తార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’. ఈ వెబ్ సిరీస్లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్గా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. చిన్నప్ప