Home » Queen Elizabeth 2 dies
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు భారతదేశంలో మూడు సార్లు పర్యటించారు. రెండవ దఫా వారు దేశంలో పర్యటించినప్పుడు హైదరాబాద్లోనూ వారి పర్యటన సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలిజబెత్ దంపతులు భాగ్యనగరంత�
క్విన్ ఎలిజబెత్ -2 అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ప్రపంచ దేశాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బిట్రన్ రాణిగా ఉన్నారు. 96ఏళ్ల ఎలిజబెత్-2 ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. ఆమె చురుగ్గా ఉండటమే కాదు.. చుట్టుపక్కల వారిని
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.