Home » #QUEENELIZABETH
ఎలిజబెత్-2 కిరీటంలో పొదిగి ఉన్న వజ్రాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధరించిన కిరీటంలోని వజ్రాలు తమవేనని, వాటిని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.
96 సంవత్సరాల వయస్సులో గతవారం క్విన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు. దివంగత క్వీన్కు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి విండ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్. ఇందులో ఆమెను ఖననం చేయనున్నారు. ఎలిజబెత్-2 కంటే ముందు అనేక మంది రాజ కుటుంబీకుల అంత్యక్రియలు ఇక్�
Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరుగనున్నాయి. రాణి మృతితో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో భాగంగా రాణి శవపేటిక వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్లోని వెస్ట్మి
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాచరిక సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
ఈ ముద్రలో ఎడమవైపు ఇంగ్లిష్ సింహం, కుడివైపు స్కాటిష్ ఒంటికొమ్ము గుర్రం, యూకేకు సంబంధించిన మరికొన్ని చిహ్నాలు ఉంటాయి. దీన్ని ఆయా సంస్థలు ఉత్పత్తులు ప్యాకేజ్ చేస్తున్న సమయంలో వాటిపై ముద్రించేవి. క్యాడ్బరీ చాక్లెట్, ఫోర్ట్నమ్-మాసన్ టీ, బుర్బెర�
బ్రిటన్ రాజుగా ఎలిజబెత్-II కుమారుడు, వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎలిజబెత్-II రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆక్సెషన్ కౌన్సిల్’ సభ్యులు ప్రిన్స్ ఛార్లెస్ ను రాజుగా ప్రకటించారు. దీంత
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు భారతదేశంలో మూడు సార్లు పర్యటించారు. రెండవ దఫా వారు దేశంలో పర్యటించినప్పుడు హైదరాబాద్లోనూ వారి పర్యటన సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలిజబెత్ దంపతులు భాగ్యనగరంత�
బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మృతి చెందడంతో ఇవాళ బ్రిటన్ వ్యాప్తంగా అన్ని చర్చుల్లో గంటలు మోగించారు. బ్రిటన్ రాణి మరణంతో గౌరవ సూచకంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఎలిజబెత్-II మరణించినట్లు నిన్న అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ర�
క్విన్ ఎలిజబెత్ -2 అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ప్రపంచ దేశాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బిట్రన్ రాణిగా ఉన్నారు. 96ఏళ్ల ఎలిజబెత్-2 ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. ఆమె చురుగ్గా ఉండటమే కాదు.. చుట్టుపక్కల వారిని
క్విన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎలిజబెత్-2తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న