Home » Questions
ఐక్యరాజ్యసమితిని సంస్కరించడంలో వీటో ఒక ముఖ్యమైన అంశంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానిని మార్చకపోతే, దాని ఔచిత్యాన్ని కోల్పోతామని ఆయన అన్నారు. ప్రతి అంశంలోనూ ఐక్యరాజ్యసమితి వైఫల్యానికి వీటో విధానం
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
పార్లమెంట్ చేసిన జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను రద్దు చేయడం అంటే ప్రజల నిర్ణయాన్ని రద్దు చేయడమేనని జగదీప్ ధన్కర్ అన్నారు. ‘‘పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీ�
సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశా
రాజీవ్ కేసులో దోషులుగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన ఏడుగురు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఏజీ పెరరివలన్ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత నళిని, సుధీంద్ర రాజా వురపు సంతాన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, రాబర్ట్ పయ�
ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటా�
నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చే�
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల భారి నుంచి తోటి నాయకుడిని కాపాడేందుకు రాహుల్ గాంధీ అతడి కాలర్ బిగుతుగా పట్టుకోవడం నిన్నటి నిరసనలో హైలైట్గా నిలిచింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులంతా దీనికి సంబంధించిన వీడియోను ఫొటోలను సోష�
కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలన్నారు. కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ