Home » Rachakonda police Commissioner
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ మీడియా సమావేశంలో నిర్వహించి మ్యాచ్ అన్ని ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు.
హైదరాబాద్ లో అక్రమంగా ఆయధాలు అమ్ముతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.