Rachakonda Police zone

    మరో మిస్సింగ్ కేసు నమోదు: హాజీపూర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత 

    April 30, 2019 / 10:54 AM IST

    యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్‌�

10TV Telugu News