Home » Rae Bareilly
ఉత్తర ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.