-
Home » raghuveera reddy
raghuveera reddy
కాంగ్రెస్ పార్టీని చంపింది వాళ్లిద్దరే- మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పుట్టపర్తి సాయిబాబా చనిపోతే అయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బుల మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి. ఒక పొలిటికల్ బ్రోకర్.
AP : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసింది ఎవరు ?
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని స్తంభానికి ఎవరు కట్టేశారు ? ఆయన్ను కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?
JC Meets Raghuveera: రఘువీరారెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో భేటి అయ్యారు.
Neelakantapuram : నీలకంఠాపురంలో అంగరంగవైభవంగా ఆలయాల నిర్మాణం…
6000 వేల సంవత్సరాల నాటి దేవాలయం.. ఇంతటి చరిత్రగలిగిన ఆలయ జీర్ణోద్ధరణ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభవంగా జరగనుంది. ఇదెక్కడో కాదు అనంతపురం జిల్లాలోని మడకశిరకు దగ్గరలో ఉన్న నీలకంఠాపురం గ్రామంలో...
ఒకరు వ్యవసాయం, మరొకరు వ్యాపారం, ఇంకొకరు మౌనం.. దయనీయ స్థితిలో ఏపీ కాంగ్రెస్
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. కొంత మంది నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అయితే, మరికొంతమంది మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ అంత చురుకుగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు కూడ
రాజధాని రగడ : కాంగ్రెస్ ను వెంటాడుతున్న భయం
రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ ప�
తెలంగాణ సీఎంకు రఘువీరారెడ్డి లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. రాహుల్ కు మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కేసీఆర్ ను కోరారు. హోదా అమలుపై కేసీఆర్ చేసిన ప్రకటనకు రఘువీరా ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ హ
మేమూ రె’ఢీ’ : కాంగ్రెస్ జాబితా సిద్ధం
అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా పేర్లు ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండ
ఆంధ్రప్రదేశ్కు ప్రియాంక : ఏపీ పీసీసీ బస్సు యాత్ర
ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్కమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్�
క్రాస్ రోడ్లో కాంగ్రెస్ : సైకిల్ ఎక్కుతున్న నేతలు
అమరావతి: ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు టీడీపీ బాట పడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భావనలో వారున్నారా.. ఒక వైపు రాహుల్.. చంద్రబాబుతో