Home » Rahul gandhi Telangana tour
రాష్ట్రంలో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అంశంపై వివరించారు.
రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా పని చేయాలన్నారు.
అదానీ లక్షలాది కోట్లు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారు.. కానీ, ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును, స్వయం ఉపాధి లోన్లు మాఫీ చేయరు.
రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అన్నారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 96శాతం ఓటమి పాలైందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయి. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు.(Bhatti Vikramarka On Farmers)
మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభలో, మే 7న హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.