Home » Rahul gandhi
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.
మనీలాండరింగ్ కేసును ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో రాహుల్ గాంధీ విచారణకు ఒకరోజు ముందుగా పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా కా�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నిరాధార ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చిందంటూ ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 13న హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ ఆఫీసుల ఎదుట నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలను అదుపులో ఉంచుకునే లక్ష్యంతో ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
బండి సంజయ్ తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాటా మాట్లాడరని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. పంజాబ్లోని సిద్ధూ స్వస్థలమైన మాన్సా జిల్లా, మూసాలో మంగళవారం రాహుల్, సిద్ధూ కుటుంబాన్ని కలుస్తారు.
కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీ రాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరుకావాలంటూ ఈడీ తాజాగా నోటీసు ఇచ్చింది.
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా
సోనియా రాహుల్కు ఈడీ నోటీసులు
వీళ్లు నిజమైన గాంధీ కుటుంబీకులు కాదు