Home » Rahul gandhi
విపక్ష ఎంపీలు ఢిల్లీలో ఇవాళ ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ నిర్వహించారు. బిహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను పోలీసులు అదుపులోక
రాహుల్ గాంధీ అరెస్ట్..
బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఎన్నిలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
శకున్రాణి (70) అనే ఓటరు రెండుసార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆమె ఒక్కసారే ఓటు వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నోటీసులో వి.అన్బుకుమార్ చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా జీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు.
ఓట్ల చోరీ, ఈవీఎంల ఇష్యూలో సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకుంటోందట. వరుస కేసులతో పాటు, ఇప్పటికే జగన్పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నేపథ్యంలో కేంద్రం హర్ట్ అయ్యేలా ఏ కామెంట్స్ చేసినా తలనొప్పని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణపై రాహుల్ గాంధీ ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఈసీ పేర్కొంది.
"పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయబోమని పాక్కు ముందే చెప్పామని అన్నారు. మన వైమానిక దళానికి స్వేచ్ఛ ఇవ్వాలి" అని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరిగాయి.
చైనా, పాకిస్తాన్ భారత్ వైపు చూస్తే గుడ్లు పీకి గోళీలు ఆడతామని ఆనాడు ఇందిరమ్మ చెప్పింది. పాక్ కు సపోర్ట్ గా వచ్చిన అమెరికాను హెచ్చరించిన ఉక్కు మహిళ ఇందిరి గాంధీ.