Home » Rahul gandhi
మహారాష్ట్రలోని భివండికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే...స్థానిక కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంబాయి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును..
రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అన్నారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 96శాతం ఓటమి పాలైందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ సొంతంగా నిలదొక్కుకోగలదని అభిప్రాయపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). తమ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఇటీవల పీకే తిరస్కరించిన సంగతి తెలిసిందే.
పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ (పీకే) తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించారని అంటున్నాయి పార్టీ వర్గాలు.
గత ఐదేళ్లలో దేశంలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతకడం మానేశారని ఒక వార్తా నివేదికను రాహుల్ ఉదహరించారు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరిక, తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయి. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు.(Bhatti Vikramarka On Farmers)
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. రాహుల్ సభ ద్వారా.. రైతులకు ఏం చేస్తామో చెప్తామన్నారు.(Revanth Reddy On Farmers)