Home » Rahul gandhi
భారతీయులు చాలామంది మహిళలను మనుషులుగానే చూడడం లేదు..ఇది సిగ్గుచేటైన విషయం అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.
దేశమంతా ఇవాళ(30 జనవరి 2022) జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతిని నిర్వహిస్తోంది.
ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని...భారత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్వేచ్చ లేకుండా చేయడంలో ట్విట్టర్ (Twitter)....
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ జనవరి 27న పంజాబ్లో పర్యటించనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా జోరు అందుకుంది.
ఈ కారణంగానే యుద్ధ స్మారకం దగ్గర అమర జవాన్ జ్యోతి వెలిగితేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మోడీ ప్రభుత్వం భావించింది.
కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ యువత మేనిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని యుద్ధ స్మారకాన్ని బీజేపీ హయాంలో ప్రధాని మోదీ ఏడేళ్ల కాలంలో చేసి, వీర సైనికులకు నిజమైన నివాళి అర్పించారని భాజపా నేతలు చెప్పుకొచ్చారు.
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 29న ఇటలీకి వెళ్లారు. కాంగ్రెస్, గాంధీ వారసుడు గైర్హాజరుపై ఒక ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే పలు సభలు రద్దు చేసింది.