Home » Rahul gandhi
ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని మోదీకి చురకలు వే
ఢిల్లీలో అత్యాచారం మరియు హత్య కేసు బాధితురాలి తల్లిదండ్రులను కలిసిన ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా.. సదరు ట్వీట్ని ట్విట్టర్ తొలగించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
Rahul Gandhi దేశ రాజధానిలో ఆదివారం అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరామర్శించారు. ఉదయాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్..చిన్నారి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు
అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తాం
రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ సమావేశం తరువాత రాహుల్ గ
పార్లమెంట్ లో ప్రతిష్ఠంభణ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.