Home » RAHUL GHANDI
ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ముందు వరుసలో పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుక�