Home » Rail Roko
ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
నేడు దేశవ్యాప్తంగా రైతుల రైల్ రోకోకు పిలుపిచ్చాయి రైతు సంఘాలు.
అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని, దసరా పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తారని రైతుల సంఘాల నేతలు ప్రకటించారు.
nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైత�
‘Rail Roko’ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల దేశవ్యాప్త రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశ