Home » railway court
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పధకాన్నివ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి అరెస్టైన 16 మంది నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. నిందితులకు పరీక్షలు ఉండటంతో రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింద�
దొంగలు ఎత్తుకెళ్లింది..పోలీసులు స్వాధీనం చేసుకోవడం..మరలా దొంగల పాలు కావడం ఎప్పుడైనా విన్నారా. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పోలీసుల కళ్లుగప్పి తస్కరిస్తుంటారు. తమ చోరకళను ప్రదర్శిస్తుంటారు. దీంతో మరలా ఆ సొత్తు