Home » Railway Minister Aswini Vaishnaw
ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచ
ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి.